News February 11, 2025
పేదలు ధనికులవ్వంది అందుకే: జాక్ మా

వ్యాపారం చేయాలని ఉన్నా.. చాలా మంది ఉద్యోగాలకే మొగ్గుచూపుతారు. అలాంటి వారిపై చైనీస్ బిలియనీర్ జాక్ మా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోతి ముందు పండ్లు&డబ్బు పెడితే అవి పండ్లనే తీసుకుంటాయి. మనుషులు కూడా వ్యాపారానికి బదులు జాబ్కే జై కొడతారు. ఎందుకంటే జీతం కంటే వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు. పేదలు.. పేదలుగా ఉండటానికి ఇదో కారణం’ అని చెప్పారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి.
Similar News
News November 18, 2025
దేశంలో పెరిగిన ‘గర్భనిరోధకం’

గర్భనిరోధక మాత్రల వాడకంలో US, చైనా తర్వాత భారత్ నిలిచింది. దేశంలో ఏటా 3.5 కోట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్(ECP) అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 12% మేర విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. వీటిని అధికంగా వాడితే ప్రమాదమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు కండోమ్ల అమ్మకాలు ఇండియాలో ఐదేళ్లలో 17% మేర తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
News November 18, 2025
దేశంలో పెరిగిన ‘గర్భనిరోధకం’

గర్భనిరోధక మాత్రల వాడకంలో US, చైనా తర్వాత భారత్ నిలిచింది. దేశంలో ఏటా 3.5 కోట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్(ECP) అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 12% మేర విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. వీటిని అధికంగా వాడితే ప్రమాదమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు కండోమ్ల అమ్మకాలు ఇండియాలో ఐదేళ్లలో 17% మేర తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
News November 18, 2025
RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

RRBలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులై, 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఈనెల 22 వరకు చెల్లించవచ్చు. CBT, టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


