News March 18, 2024

సజావుగా టెన్త్ పరీక్షలను నిర్వహించాలి: కలెక్టర్

image

10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని మొదటి రోడ్‌లో ఉన్న శ్రీ శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

Similar News

News April 10, 2026

అనంత: ఉద్యోగాలకు JNTU విద్యార్థుల ఎంపిక

image

అనంతపురం JNTU విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన నియామకాల్లో 12 మంది ఎంపికయ్యారు. ఇందులో 8 మందికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం, ముగ్గురికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం, ఒకరికి రూ.10 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ అభినందించారు.

News April 10, 2026

అనంత: ఉద్యోగాలకు JNTU విద్యార్థుల ఎంపిక

image

అనంతపురం JNTU విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన నియామకాల్లో 12 మంది ఎంపికయ్యారు. ఇందులో 8 మందికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం, ముగ్గురికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం, ఒకరికి రూ.10 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ అభినందించారు.

News April 10, 2026

అనంత: ఉద్యోగాలకు JNTU విద్యార్థుల ఎంపిక

image

అనంతపురం JNTU విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన నియామకాల్లో 12 మంది ఎంపికయ్యారు. ఇందులో 8 మందికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం, ముగ్గురికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం, ఒకరికి రూ.10 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ అభినందించారు.