News December 19, 2024
ఈనాటి ముఖ్యాంశాలు

* రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అశ్విన్
* జమిలి కోసం జేపీసీ ఏర్పాటు
* రూ.76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం: పవన్
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
* TG: జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
* రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన
* ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR
* ముంబై పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం
Similar News
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.
News November 25, 2025
4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <


