News October 7, 2024
టమాటా కిలో రూ.100

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లు, మండీలలోనే ధర రూ.80-90 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.100 దాటేసింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధర కూడా రూ.70-80కి చేరింది. కిలో బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు.
Similar News
News December 14, 2025
ఘట్కేసర్లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

HYDకు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్కేసర్లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.
News December 14, 2025
సూర్యాపేట: పోలింగ్కు సర్వ సిద్ధం

రెండో దఫా పల్లె పోరుకు ఎన్నికల అధికారులు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిద్ధం చేశారు. పోలింగ్కు బూత్లు, బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల అధికారుల సంతకాలు, ముద్రలు, పోలింగ్ ఏజెంట్లకు పాస్లు ఇవ్వడం పోలింగ్ కేంద్రం గోడలపై పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు, పేర్ల పోస్టర్లు అంటించి సిద్ధం చేశారు. ఏజెంట్ల ముందు బాక్స్లు సీల్ ఓపెన్ చేసి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది.
News December 14, 2025
సూర్యాపేట: పోలింగ్కు సర్వ సిద్ధం

రెండో దఫా పల్లె పోరుకు ఎన్నికల అధికారులు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిద్ధం చేశారు. పోలింగ్కు బూత్లు, బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల అధికారుల సంతకాలు, ముద్రలు, పోలింగ్ ఏజెంట్లకు పాస్లు ఇవ్వడం పోలింగ్ కేంద్రం గోడలపై పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు, పేర్ల పోస్టర్లు అంటించి సిద్ధం చేశారు. ఏజెంట్ల ముందు బాక్స్లు సీల్ ఓపెన్ చేసి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది.


