News February 23, 2025
విషాదం: లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని..

AP: తిరుపతి(D) చంద్రగిరిలో విషాదకర ఘటన జరిగింది. లారీ, పాల ట్యాంకర్ మధ్య ఇరుక్కుని గంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ డ్రైవర్ మరణించాడు. మారేడుపల్లికి చెందిన సుందరరాజన్ ఓ పని కోసం లారీతో శనివారం అర్ధరాత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. తర్వాత టైర్లలోని రాళ్లను తొలగిస్తుండగా ట్యాంకర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిలై దూసుకొచ్చింది. తప్పించుకునే లోపే రెండింటి మధ్య ఇరుక్కుని చనిపోయాడు. ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


