News March 20, 2024

ఫోన్ల లాక్ తీయించి ప్రశ్నలు!

image

TG: ఎమ్మెల్సీ కవితను ఈడీ నాలుగో రోజు విచారించింది. ఇవాళ ఆమె పీఏలు రాజేశ్, రోహిత్‌లను కూడా విచారించినట్లు సమాచారం. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారి సమక్షంలోనే ఫోన్‌లను లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7గంటల సమయంలో కవితను మాజీ మంత్రి కేటీఆర్, లాయర్ మోహిత్ కలిశారు. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

Similar News

News January 4, 2026

9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.

News January 4, 2026

9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.

News January 4, 2026

9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.