News December 22, 2024
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఈవో

AP: తిరుమలలోని ఆలయ పరిధిలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. ఈ దుకాణాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


