News December 27, 2024

2025లో గ్ర‌హ‌ణాలు ఎప్పుడంటే!

image

రానున్న ఏడాదిలో 2 సూర్య‌, 2 చంద్ర గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌నున్నాయి. సంపూర్ణ చంద్రగ్ర‌హ‌ణం మార్చి 14న ఏర్ప‌డుతుంది. ఇది మన దేశంలో క‌నిపించ‌దు. US, వెస్ట్ర‌న్ యూర‌ప్, ఆఫ్రికాలో ద‌ర్శ‌న‌మిస్తుంది. మార్చి 29న ఏర్ప‌డే పాక్షిక‌ సూర్య గ్ర‌హ‌ణం కూడా స్వదేశంలో క‌నిపించ‌దు. Sep 7-8 మ‌ధ్య ఏర్ప‌డే సంపూర్ణ చంద్ర గ్ర‌హ‌ణం మాత్రమే భార‌త్‌లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్ర‌హ‌ణాన్ని కూడా మనం చూసే అవ‌కాశం ఉండ‌దు.

Similar News

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./