News November 20, 2024

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకు ఉండదు?

image

నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. బైకుల కోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక మార్గం ఉంటుంది. ఇతర వాహనాలతో పోల్చితే బైకుల సైజు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బైకులు బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇతర వాహనాలతో పోల్చితే రోడ్డుపై అధిక భారం పడదు.

Similar News

News December 7, 2025

10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

image

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

News December 7, 2025

10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

image

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

News December 7, 2025

సేంద్రియ ఎరువులతో సాగుకు లాభం

image

సేంద్రియ ఎరువులు నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి. మొక్కలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. సేంద్రియ పదార్ధాలు భూమిలో మరింత మార్పుచెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టిఉంచి మొక్కకు సమర్ధవంతంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, నులిపురుగుల ఉద్ధృతి, చీడపీడల తాకిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.