News July 13, 2024
YS జగన్ ‘ప్రజాదర్బార్’?

AP: ఈ నెల 15 నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలను కలిసేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
Similar News
News April 18, 2026
పాడేరు: పీజీఆర్ఎస్కు 113, రెవెన్యూ క్లినిక్కు 14 ఫిర్యాదులు

పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులందరూ పీజీఆర్ఎస్కు తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 113, రెవెన్యూ క్లినిక్కు 14 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News April 18, 2026
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 18, 2026
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


