News June 1, 2024

అవమానించారు.. వేడుకల్లో పాల్గొనం: KCR

image

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని BRS అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు లేఖ రాసిన ఆయన.. ‘తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 12, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది.
*టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297)
*టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్ (297)
*భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22)
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 100- 7.2 ఓవర్లలో
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 200- 13.6 ఓవర్లలో

News October 12, 2024

నాకు ఆ సమస్య ఉంది: ఆలియా భట్

image

తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్‌స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్‌బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్‌బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.

News October 12, 2024

కశ్మీరీ పండిట్లకు ఫరూక్ అబ్దుల్లా కీలక వినతి

image

కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ను శ‌త్రువులా భావించ‌వ‌ద్ద‌ని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావ‌డానికి స‌మ‌యం వ‌చ్చేసింది. మేము కేవ‌లం క‌శ్మీరీ పండిట్ల గురించే కాకుండా జ‌మ్మూ ప్ర‌జ‌ల గురించి కూడా ఆలోచిస్తాం. మ‌నం అంద‌రం భార‌తీయులం. అంద‌రినీ క‌లుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.