Chittoor

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 14, 2026

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చిత్తూరు కలెక్టర్

image

అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు దర్గా సర్కిల్‌లో నిర్వహించిన జయంతిలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలో నడిస్తే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.