India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి ఆ పేరు వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. దీనిని పూర్వం ‘బిరుదాంకినవోలు’ అని పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని బిరుదుల ఆధారంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ శైలి శివాలయాలు, ఏకశిలా గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి ఉన్నతమైన శిల్పకళా వైభవానికి, వారి మతపరమైన ఆసక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.

తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 నిర్వహణకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే స్వీయ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.