India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.

పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.
Sorry, no posts matched your criteria.