India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.

భర్తను కోల్పోయిన భార్య.. కొడుకు దూరమై తల్లి, తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని అర్థం కాని అభం శుభం తెలియని చిన్నారులు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం భవిష్యత్తు అంధకారమైంది. కన్నీళ్లు ఇంకిపోయిన వారి దీనస్థితి వర్ణణాతీతం. బిడ్డల్ని ఎలా సాకాలో అర్థం కాక ఆ తల్లి మూగగా రోదిస్తోంది. అనారోగ్యంతో సైదాపురంలో ఇవాళ మృతి చెందిన నాగారాజు ఇంట్లో కనిపించిన ఈ విషాద దృశ్యం గుండెల్ని మెలిపెట్టక మానదు.

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.

నెల్లూరు జిల్లాలో 2025 ఏడాదిలో చోరీకి గురైన ఫోన్ల ఖరీదు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ప్రజలు 1140 మొబైల్స్ పోగొట్టుకున్నారు. వీటి విలువ రూ.2.28కోట్లు అని అధికారులు వెల్లడించారు. మన పోలీసులు ఈ ఏడాదిలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో కాస్త ఆదమరిచినా మీ జేబులోని ఫోన్ పోవడం ఖాయం.

జిల్లాలో 18 ఏళ్ల లోపు ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నారు. 2025లో 15 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయి. 8 మర్డర్ కేసులు ఫైల్ చేశారు. ఇతర కేసులు 2 నమోదయ్యాయి. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి కఠిన కారాగార శిక్ష 20 ఏళ్లు, నలుగురికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలుశిక్ష ఏడుగురికి పడింది. మొత్తంగా 25మంది జైలుకు వెళ్లారు.

నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలామంది ఇవాళ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఆప్షన్ లీవ్ వాడుకోవచ్చు. ఏడాదికి 5ఆప్షన్ హాలిడేస్ ఉంటాయి. జిల్లాలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.