India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
Sorry, no posts matched your criteria.