India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్, కావలి, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి
మండలాలు(30):A.సాగరం, AS పేట, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, చేజర్ల, జలదంకి, SRపురం, ఉదయగిరి, V.పాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, అల్లూరు, కావలి, దగదర్తి, బోగోలు, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, TP గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.

నెల్లూరు జిల్లా విస్తీర్ణం తగ్గనుంది. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిని గూడూరు డివిజన్లోకి మార్చాలని ఉపసంఘం ప్రతిపాదించగా CM చంద్రబాబు ఆమోదించారు. దీంతో ఆ 3మండలాలు తిరుపతిలో కలవనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్తుంది. కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు.
Sorry, no posts matched your criteria.