India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడు వై.సత్యనారాయణకు జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పద్మావతి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. భార్యపై అనుమానంతో పామ్ ఆయిల్ తోట వద్ద హత్య చేసినట్లు కేసు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

జనాభా లెక్కల కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్లో శిక్షకులకు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండవ దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని తెలిపారు. గతంలో జనాభా లెక్కింపు మాన్యువల్ విధానంలో జరిగేదని, ఈసారి ఎలక్ట్రానిక్ విధానం ఉంటుందన్నారు.

బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన లక్షుంనాయుడు, హారిక దంపతుల కుమార్తె సిరికి ధన్షిక (22 నెలలు) అరుదైన ఘనత సాధించింది. అద్భుత జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఆల్ఫాబెట్స్, వారాలు, నెలలు, నేషనల్ సింబల్స్, శ్లోకాలు, అంకెలు, రైమ్స్ చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిన్నారి 5 నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.

రాష్ట్రంలో ఆలయాల పవిత్రతను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. రామతీర్థం నీలాచలం చుట్టూ గిరి ప్రదర్శన కోసం రూ.3.40కోట్ల గ్రామీణ ఉపాధిహామీ నిధులతో 3.7 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన గిరివలయం బీటీ రహదారిని పవన్ బుధవారం అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.