India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

చీపురుపల్లిలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన యువకుడు తన స్కూటీపై చీపురుపల్లి వైపు వెళ్తుండగా..మూడు రోడ్ల జంక్షన్ వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువ కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.