Vizianagaram

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: భూగర్భ జలాల పెరుగుదలపై కార్యాచరణ చర్చ

image

జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి‌ను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. APSAC అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 11, 2026

VZM: ‘ఫులే సేవలు ప్రజలందరికీ తెలియజేయాలి’

image

జ్యోతిరావు ఫులే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఫులే జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. CM చంద్రబాబు ఫులే జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఫులే అహర్నిశలు కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.