Vizianagaram

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

News January 4, 2026

బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

image

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్‌, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.