India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

కడప జిల్లాలో శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DEO శంషుద్దీన్ తెలిపారు. నేడు 167 కేంద్రాల్లో రెగ్యులర్, 19 కేంద్రాల్లో ఓపెన్ 10th పరీక్షలు నిర్వహించారు. నేటి పరీక్షలకు 27,766 మంది రెగ్యులర్ విద్యార్థులు, 28 మంది ఓపెన్ 10th విద్యార్థులు హాజరయ్యారు. 190 మంది రెగ్యులర్, 5 మంది ఓపెన్ విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 89 సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,000
* 22 క్యారెట్ 1 గ్రాము బంగారం ధర రూ.13,800
* 10 గ్రాముల వెండి ధర రూ.2,335.

ఏపీ రాజధానిగా అమరావతి ఉండటానికి 2014-19లో మాజీ CM జగన్ మద్దతు తెలిపారని MLA మాధవిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఇవాళ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తీర్మాన సభలో ఆమె మాట్లాడారు. 2019లో ఏపీ ప్రజలు జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. దీంతో ప్రజలు వారికి 11 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్కు మాజీ సీఎం అని చెప్పుకొనే అర్హత కూడా లేదన్నారు.
Sorry, no posts matched your criteria.