Y.S.R. Cuddapah

News March 30, 2026

వల్లూరు : ఏప్రిల్ 1న పుష్పగిరి క్షేత్రాన గిరి ప్రదక్షణ

image

ఏప్రిల్ 1న పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితివ్యవస్థాపక అధ్యక్షుడు సట్టి భారవి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో తాగునీరు, మజ్జిగ, అల్పాహారం ఏర్పాటు చేయనుట్లు చెప్పారు. కావున భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

News March 30, 2026

వల్లూరు : ఏప్రిల్ 1న పుష్పగిరి క్షేత్రాన గిరి ప్రదక్షణ

image

ఏప్రిల్ 1న పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితివ్యవస్థాపక అధ్యక్షుడు సట్టి భారవి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో తాగునీరు, మజ్జిగ, అల్పాహారం ఏర్పాటు చేయనుట్లు చెప్పారు. కావున భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

News March 29, 2026

బ్రహ్మంగారిమఠం: చెట్టును ఢీకొట్టిన కారు

image

బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి ప్రధాన రహదారి నుంచి చెంచయ్యగారిపల్లె రహదారిలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండలంలోని తోట్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రెడ్డి కుమారుడు నరసింహ రెడ్డి, విక్రమ్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 29, 2026

తొండూరు: పెరిగిన ధరలతో నిమ్మ రైతులకు ఊరట

image

నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఊరట చెందుతున్నారు. గతంలో కిలో నిమ్మకాయలు రూ.110 నుంచి రూ.80లకు పడిపోయాయి. వేసవి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో నిమ్మకాయలకు వివిధ రాష్ట్రాల మార్కెట్ల పరిధిలో గిరాకీ పెరగడంతో జనవరిలో లూజు నిమ్మకాయల బస్తా రూ.500లు పలికింది. ప్రస్తుతం టన్ను నిమ్మకాయలు రూ.9200 పలుకుతున్నాయి. ప్రస్తుతం నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2026

మైదుకూరు: భర్త కోసం భార్య పోరాటం

image

మైదుకూరు పట్టణం శ్రీరామ్ నగర్‌లో ఉంటున్న భర్త కోసం భార్య అత్తవారి ఇంటి ముందు పోరాటానికి సిద్ధమైంది. తనకు వివాహమై మూడేళ్లయిన కాపురానికి రానివ్వడం లేదంటూ విహాహిత అత్తగారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. 16 తులాల బంగారం, రూ.7 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారని తన భర్త కాపురానికి పంపకుండా అత్త, మామ ఆడపడుచులు అడ్డుపడుతున్నారని న్యాయం చేయాలని కోరారు.

News March 29, 2026

కడప కలెక్టర్‌‌కు అవార్డు

image

కడప జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ వినూత్నంగా అమలు చేస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఇందుకు కలెక్టర్ శ్రీధర్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు ప్రకటించారు. శనివారం న్యూడిల్లీలో 106వ స్కోచ్ సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తరుపున జిల్లా విద్యాశాఖాధికారి(DEO) శంషుద్దీన్ హాజరై, అవార్డును అందుకున్నారు.

News March 29, 2026

కడప కలెక్టర్‌‌కు అవార్డు

image

కడప జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ వినూత్నంగా అమలు చేస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఇందుకు కలెక్టర్ శ్రీధర్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు ప్రకటించారు. శనివారం న్యూడిల్లీలో 106వ స్కోచ్ సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తరుపున జిల్లా విద్యాశాఖాధికారి(DEO) శంషుద్దీన్ హాజరై, అవార్డును అందుకున్నారు.

News March 29, 2026

కడప కలెక్టర్‌‌కు అవార్డు

image

కడప జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ వినూత్నంగా అమలు చేస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఇందుకు కలెక్టర్ శ్రీధర్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు ప్రకటించారు. శనివారం న్యూడిల్లీలో 106వ స్కోచ్ సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తరుపున జిల్లా విద్యాశాఖాధికారి(DEO) శంషుద్దీన్ హాజరై, అవార్డును అందుకున్నారు.

News March 29, 2026

కడప జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: కలెక్టర్

image

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

News March 29, 2026

కడప జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: కలెక్టర్

image

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.