India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కోవరం గుంటపల్లె గ్రామంలో రణబాలి సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్లో హీరో విజయ్ దేవరకొండ, పలువురు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు తెలిసింది. కోవరం గుంటపల్లి గ్రామంలో రణబాలి షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ తమ గ్రామానికి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఒంటిమిట్టలో శ్రీకోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ప్రపంచంలో రాత్రివేళ సీతారాముల కళ్యాణం జరిగే ఏకైక క్షేత్రం ఇదే. ఈ కళ్యాణానికి టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు కూర్చునేందుకు 121 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 2,100 మంది పోలీసులు బందోబస్తుకు రానున్నారు.

కడప కలెక్టరేట్లో P4 కార్యక్రమంపై ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. వివరాలు ఇలా
*బంగారు కుటుంబాలు:68,354
*కుటుంబ సభ్యులు:1,94,993
*దత్తత తీసుకున్న కుటుంబాలు:28,539
*దత్తత తీసుకోవాల్సిన కుటుంబాలు:39,815
*ధృవీకరించబడినవి:23,639
*పెండింగ్లో ఉన్నవి:44,715
*మొత్తం మార్గదర్శులు:2,982
*సంప్రదించిన వారు:584
*సంప్రదించాల్సిన వారు:2,092
*సమీకరించిన నిధులు: ₹24,58,280లు

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం జరగనుంది. ఈ కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీనికి తోడు లక్షలాదిమంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు రానున్నారు. దీనితో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

కడప జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 559 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 167 సెంటర్లలో జరిగిన రెగ్యులర్ 10th పరీక్షలకు 27,692 మంది విద్యార్థులు హాజరయ్యారు. 177 మంది ఆబ్సెంట్ అయ్యారు. 31 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ 10th పరీక్షలకు 1,983 మంది హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. 12 ఫ్లయింగ్ స్క్వాడ్లు 75 సెంటర్లను పరిశీలించారు. 106 చోట్ల సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,070
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,864
*వెండి 10 గ్రాముల ధర రూ.2,255

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,070
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,864
*వెండి 10 గ్రాముల ధర రూ.2,255
Sorry, no posts matched your criteria.