Y.S.R. Cuddapah

News March 18, 2026

కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.

News March 18, 2026

కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా సాయిశ్రీ

image

కడప జిల్లా జమ్మలమడుగు RDOగా ఆదిమూలం సాయి శ్రీ అతి చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమెను కడప PBC డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమెను గతనెల 11వ తేదీన 2018 గ్రూప్-1 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రాధాన్యత లేని పోస్టుల్లో బదిలీ అవుతున్నారని రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 17, 2026

కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.