India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1940: RSS స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ మరణం
1992: తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి మరణం
2011: తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ మరణం
2015: అంతర్జాతీయ యోగ దినోత్సవం
2016: జానపదగేయ రచయిత గూడ అంజయ్య మరణం
☛ ప్రపంచ సంగీత దినోత్సవం
TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. సూసైడ్కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
యూజీసీ నెట్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర విద్యాశాఖ సూచనలతో గుర్తు తెలియని వ్యక్తులపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ నిర్వహించగా మరుసటి రోజే పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ నివేదికతో అవకతవకలకు ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 21, శుక్రవారం జ్యేష్ఠమాసం
శు.చతుర్దశి: ఉ.07:32 గంటలకు
జ్యేష్ఠ: సా.06:18 గంటలకు
దుర్ముహూర్తం:1. ఉ.08:15-09:07 గంటల వరకు
2.మ.12:35-01:27 గంటల వరకు
వర్జ్యం.శేషం: తె.01:24 గంటలకు
✒ NEET పేపర్ రూ.30 లక్షలకు అమ్మకం
✒ NEET లీక్పై ఉన్నతస్థాయి కమిటీ: ధర్మేంద్ర ప్రధాన్
✒ తమిళనాడులో కల్తీ సారా తాగి 37 మంది మృతి
✒ AP: అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మోకాళ్లపై CM
✒ AP: CM పదవికి అర్హత లేని వ్యక్తి జగన్: చంద్రబాబు
✒ AP: ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే: జగన్
✒ తెలంగాణ గుండెల్లో జయశంకర్: CM రేవంత్
✒ TGకి విద్యాశాఖ మంత్రి కావలెను: BRS
✒ సింగరేణిని నాశనం చేసింది కేసీఆరే: భట్టి
కర్ణాటకలో నివసించేవాళ్లంతా కన్నడ నేర్చుకోవాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వారు మాతృభాషలోనే మాట్లాడుతారని ఆయన అన్నారు. విధాన సౌధలో నాదాదేవీ భువనేశ్వరి మాత కంచు విగ్రహ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
T20WC సూపర్-8లో అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచులో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గాన్ 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్దీప్ తలో 3 వికెట్లు తీశారు.
Sorry, no posts matched your criteria.