India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిర్మల్ జిల్లా గర్వకారణమైన కొయ్యబొమ్మల కళకు పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ‘పొనికి’ కర్ర కొరతతో ఈ పరిశ్రమ సంక్షోభంలో పడటంతో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎర్రమట్టి నేలల్లో పొనికి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో వీటిని పెంచడం ద్వారా కళాకారులకు ముడిసరుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యం.

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సంబంధిత హెచ్.ఓ.డిలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సంబంధిత హెచ్.ఓ.డిలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సంబంధిత హెచ్.ఓ.డిలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.