India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.
* 1st ఇయర్: 17,467 మంది
* 2nd ఇయర్: 17,221మంది
* పరీక్షా కేంద్రాలు: 66
* ఇన్విజిలేటర్లు: 816
* 3ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు
* 17 కస్టోడియన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.