India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు.

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

షామీర్పేట్లో TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రాష్ట్ర, జిల్లాల్లో ఎదురవుతున్న వివిధ వృత్తిపరమైన సమస్యలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.