India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలో ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.7,000 జరిమానా విధించారు. షీ టీమ్ సమాచారం మేరకు పట్టుబడిన వీరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేశారు. కోర్టులో ఆరోపణలు రుజువవడంతో జడ్జి శిక్ష ప్రకటించారు. ఈ కేసులో సహకరించిన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

మెదక్ జిల్లాలో ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.7,000 జరిమానా విధించారు. షీ టీమ్ సమాచారం మేరకు పట్టుబడిన వీరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేశారు. కోర్టులో ఆరోపణలు రుజువవడంతో జడ్జి శిక్ష ప్రకటించారు. ఈ కేసులో సహకరించిన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

మెదక్ జిల్లాలో ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.7,000 జరిమానా విధించారు. షీ టీమ్ సమాచారం మేరకు పట్టుబడిన వీరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేశారు. కోర్టులో ఆరోపణలు రుజువవడంతో జడ్జి శిక్ష ప్రకటించారు. ఈ కేసులో సహకరించిన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

మెదక్ జిల్లాలో ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.7,000 జరిమానా విధించారు. షీ టీమ్ సమాచారం మేరకు పట్టుబడిన వీరిపై తూప్రాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేశారు. కోర్టులో ఆరోపణలు రుజువవడంతో జడ్జి శిక్ష ప్రకటించారు. ఈ కేసులో సహకరించిన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు విధులలో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ సూచించారు. ఐడీఓసీ సమావేశ హాల్లో శిక్షణా కార్యక్రమంలో 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం, సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల పరిశీలన, రిపోర్ట్ సమర్పణలపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఆయన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వెంటనే సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

CEIR పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోగొట్టుకున్న 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు. కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.