India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఓట్ల పండుగకు వేళయింది. వచ్చే నెల 11, 14, 17 మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 869 జీపీలుండగా, 7,494 వార్డులున్నాయి. 10,73,506 మంది ఓటర్లున్నారు. అందులో 5,30,860 మంది పురుషులు ఉండగా, 5,42,589 మంది మహిళలున్నారు. 57 మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఓట్ల పండుగకు వేళయింది. వచ్చే నెల 11, 14, 17 మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 869 జీపీలుండగా, 7,494 వార్డులున్నాయి. 10,73,506 మంది ఓటర్లున్నారు. అందులో 5,30,860 మంది పురుషులు ఉండగా, 5,42,589 మంది మహిళలున్నారు. 57 మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.