Nalgonda

News November 30, 2025

NLG: మొదటి విడత 318 సర్పంచి స్థానాలకు 2,374 నామినేషన్లు

image

గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ప్రక్రియ శనివారం ముగిసింది. చివరి రోజు ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండ, చండూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 14 మండలాల్లోని 318 సర్పంచి స్థానాలకు 2,374 నామినేషన్లు, 2,870 వార్డు సభ్యుల స్థానాలకు 7,239 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.

News November 30, 2025

NLG: బీజేపీకి జిల్లా ఇన్‌ఛార్జిల నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నల్గొండ జిల్లాకు సన్నె ఉదయ్ ప్రతాప్, భువనగిరి జిల్లాకు శ్రీవర్ధన్ రెడ్డి, సూర్యాపేట జిల్లాకు తూటిపల్లి రవికుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరెల్లి చంద్రశేఖర్ ( హైదరాబాద్ సెంట్రల్), జారుప్లావత్ గోపి ( మహబూబాబాద్), హనుమకొండకు బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు.

News November 30, 2025

NLG: బీజేపీకి జిల్లా ఇన్‌ఛార్జిల నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నల్గొండ జిల్లాకు సన్నె ఉదయ్ ప్రతాప్, భువనగిరి జిల్లాకు శ్రీవర్ధన్ రెడ్డి, సూర్యాపేట జిల్లాకు తూటిపల్లి రవికుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరెల్లి చంద్రశేఖర్ ( హైదరాబాద్ సెంట్రల్), జారుప్లావత్ గోపి ( మహబూబాబాద్), హనుమకొండకు బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు.

News November 30, 2025

NLG: బీజేపీకి జిల్లా ఇన్‌ఛార్జిల నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నల్గొండ జిల్లాకు సన్నె ఉదయ్ ప్రతాప్, భువనగిరి జిల్లాకు శ్రీవర్ధన్ రెడ్డి, సూర్యాపేట జిల్లాకు తూటిపల్లి రవికుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరెల్లి చంద్రశేఖర్ ( హైదరాబాద్ సెంట్రల్), జారుప్లావత్ గోపి ( మహబూబాబాద్), హనుమకొండకు బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు.

News November 30, 2025

NLG: బీజేపీకి జిల్లా ఇన్‌ఛార్జిల నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నల్గొండ జిల్లాకు సన్నె ఉదయ్ ప్రతాప్, భువనగిరి జిల్లాకు శ్రీవర్ధన్ రెడ్డి, సూర్యాపేట జిల్లాకు తూటిపల్లి రవికుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరెల్లి చంద్రశేఖర్ ( హైదరాబాద్ సెంట్రల్), జారుప్లావత్ గోపి ( మహబూబాబాద్), హనుమకొండకు బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు.

News November 30, 2025

NLG: బీజేపీకి జిల్లా ఇన్‌ఛార్జిల నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నల్గొండ జిల్లాకు సన్నె ఉదయ్ ప్రతాప్, భువనగిరి జిల్లాకు శ్రీవర్ధన్ రెడ్డి, సూర్యాపేట జిల్లాకు తూటిపల్లి రవికుమార్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరెల్లి చంద్రశేఖర్ ( హైదరాబాద్ సెంట్రల్), జారుప్లావత్ గోపి ( మహబూబాబాద్), హనుమకొండకు బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు.

News November 29, 2025

నల్గొండ జిల్లాలో ఈరోజు హైలెట్ న్యూస్

image

✓చింతపల్లి మండలంలో వివాహిత దారుణహత్య
✓చెరువుగట్టు సర్పంచ్ రేసులోకి కృష్ణయ్య
✓కట్టంగూరు: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
✓నల్గొండ: ప్రజావాణి కార్యక్రమం రద్దు
✓మిర్యాలగూడ డివిజన్‌లో రేపటి నుంచే నామినేషన్లు
✓శివన్నగూడెంలో రాత్ర్రైనా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ
✓కట్టంగూరు కాంగ్రెస్ పార్టీలో రెబల్స్

News November 29, 2025

NLG: ముగిసిన తొలి దశ నామినేషన్ల పర్వం

image

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లలోని మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. రేపు నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను అధికారులు రెఢీ చేయనున్నారు.

News November 29, 2025

NLG: ముగిసిన తొలి దశ నామినేషన్ల పర్వం

image

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లలోని మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. రేపు నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను అధికారులు రెఢీ చేయనున్నారు.

News November 29, 2025

ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్‌లు అందాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యా, సంక్షేమ శాఖ అధికారులతో స్కాలర్‌షిప్‌ల మంజూరుపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని ఆదేశించారు.