Nalgonda

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News March 19, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News March 18, 2026

నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

News March 18, 2026

NLG: వారం దాటినా అందని సిలిండర్లు!

image

జిల్లాలో గృహ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. సిలిండర్ కోసం ఫోన్ చేస్తే కలవకపోవడం, ఒకవేళ కలిసినా ఓటీపీ వెంటనే రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. బుకింగ్ పూర్తయినప్పటికీ వారం రోజులైనా సిలిండర్లు సరఫరా కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

News March 18, 2026

NLG: వారం దాటినా అందని సిలిండర్లు!

image

జిల్లాలో గృహ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. సిలిండర్ కోసం ఫోన్ చేస్తే కలవకపోవడం, ఒకవేళ కలిసినా ఓటీపీ వెంటనే రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. బుకింగ్ పూర్తయినప్పటికీ వారం రోజులైనా సిలిండర్లు సరఫరా కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

News March 18, 2026

రాముడి పాదంతో రామడుగుగా మారింది ఈ గ్రామం

image

అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చింది. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.

News March 18, 2026

నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 18, 2026

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

image

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.