India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఓటింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని NZB జిల్లా మద్య నిషేధ, అబ్కారీ అధికారి K.మల్లారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు NZB మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు డిపోలు, కల్లు దుకాణాలు, ఆర్మీ క్యాంటీన్, హరిత ఇందూర్ మూసి వేయాలన్నారు.

నిజాంబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం నగరంలోని కోటగల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్కు పని చేసే ముఖం ఉందా అని ప్రశ్నించారు.

NZB: కార్పొరేషన్ ఎన్నికల్లో విలీన గ్రామాల ప్రజల ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో NZBమున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లుండేవి. కార్పొరేషన్ పరిధిని విస్తరించడానికి NZB చుట్టుపక్కల ఉన్న రూరల్ మండల పరిధిలోని 10 గ్రామాలను 2018లో మున్సిపాలిటీలో విలీనం చేయగా వాటిని 7 (1, 2, 3, 4, 5,13,18) డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లలో ప్రస్తుతం 41,784 ఓట్లు ఉన్నాయి.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగగా, బీజేపీ ఎంపీ అరవింద్ హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్తున్నారు. గణేశ్ గుప్తా అభివృద్ధి నినాదంతో BRS కేడర్లో జోష్ నింపుతున్నారు. బోధన్, నిజామాబాద్లలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో రాజకీయం వేడెక్కింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.
Sorry, no posts matched your criteria.