Warangal

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: అంగన్వాడీ సేవలు స్మార్ట్ దిశగా.. 4జీ ఫోన్ల పంపిణీ

image

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 కేంద్రాల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం 4జీ సెల్‌ఫోన్లను అందిస్తోంది. మొత్తం 874 ఫోన్లు పంపిణీ చేయనుండగా, ఇప్పటి వరకు పాత 2జీ ఫోన్లతో ఎదురైన సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించనుంది.పోషణ్ ట్రాకర్ యాప్, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి.

News April 11, 2026

పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

image

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?

News April 11, 2026

పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

image

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?

News April 10, 2026

24 గంటల్లో అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలో యువతి మహేశ్వరి హత్య ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారం అనంతరం హత్య చేశారనే ఆరోపణలతో ప్రాంతంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. చట్టం ముందు ఎవ్వరూ మినహాయింపు కాదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.