India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నయనతార బర్త్డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ను గిఫ్ట్గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను గిఫ్ట్గా ఇచ్చారు.

నయనతార బర్త్డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ను గిఫ్ట్గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను గిఫ్ట్గా ఇచ్చారు.

నయనతార బర్త్డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ను గిఫ్ట్గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను గిఫ్ట్గా ఇచ్చారు.

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

నయనతార బర్త్డే (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేశ్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ను గిఫ్ట్గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024లో 5Cr విలువైన మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను గిఫ్ట్గా ఇచ్చారు.

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో UP ప్రభుత్వం తాజాగా అన్ని జిల్లాల ఆసుపత్రులు, CHCల్లో గుండెపోటు చికిత్సలో కీలకమైన ఇంజెక్షన్ను ఫ్రీగా అందిస్తోంది. ₹40వేల విలువైన స్ట్రెప్టోకినేస్ ఇంజెక్షన్ను తొలి గంటలోపే ఇస్తే గుండెనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డలను కరిగించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. ఇటీవల APలోనూ దీనిని అందిస్తుండగా.. దేశమంతా సరఫరా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

TG: స్టార్టప్ల కోసం ₹1000 కోట్ల ఫండ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
Sorry, no posts matched your criteria.