Chittoor

News April 12, 2026

చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న ఎండలు..!

image

చిత్తూరు జిల్లాలో శనివారం 9 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీరంగరాజపురం మండలంలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఎండ కాసింది. తవణంపల్లెలో 42, నగరిలో 41.3, నిండ్రలో 41, బంగారుపాళ్యంలో 40.7, విజయపురంలో 40.6, గంగవరంలో 40.1, పలమనేరు, రొంపిచెర్లలో 40, గుడిపాల, పెద్దపంజాణి మండలాల్లో 39.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండల్లో తిరగ వద్దని అధికారులు సూచిస్తున్నారు.

News April 12, 2026

చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న ఎండలు..!

image

చిత్తూరు జిల్లాలో శనివారం 9 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీరంగరాజపురం మండలంలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఎండ కాసింది. తవణంపల్లెలో 42, నగరిలో 41.3, నిండ్రలో 41, బంగారుపాళ్యంలో 40.7, విజయపురంలో 40.6, గంగవరంలో 40.1, పలమనేరు, రొంపిచెర్లలో 40, గుడిపాల, పెద్దపంజాణి మండలాల్లో 39.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండల్లో తిరగ వద్దని అధికారులు సూచిస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.