Chittoor

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

శాంతిపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

శాంతిపురం మసీదు ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లా బకాష్ (45) మృతి చెందాడు. శాంతిపురంలో ఆటో మొబైల్స్ నడుపుతున్న అల్లా బకాష్ శనివారం రాత్రి శాంతిపురంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అల్లా బకాష్ మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

image

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.