EastGodavari

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.

News March 28, 2026

30న గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

News March 28, 2026

30న గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

News March 28, 2026

30న గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

News March 28, 2026

30న గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.