India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

బుచ్చి, అల్లూరుకు జనాభాను చూసి నగర పంచాయతీల హోదా ఇచ్చారు. కానీ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమే. ప్రజల నుంచి ఆస్తి, కొళాయి పన్నులను వసూలు చేస్తున్నా నగర ప్రాంతానికి ఉండాల్సిన హంగులు లేవు. కనీసం డివైడర్ల రూపు రేఖలు మారడం లేదు. ఎక్కడ చూసినా మురుగు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. బుచ్చిలో 42 వేలు, అల్లూరులో 35 వేలకు పైగా జనాభా ఉన్నా వసతులు లేవు. పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం గూడూరు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించాలని మెప్మా పీడీ లీలారాణి అధికారులకు సూచించారు. మంగళవారం బుచ్చి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం మండీలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద ధాన్యం సేకరించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.