India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య (60) శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో చెట్లెక్కి కల్లు తీశాడు. అనంతరం అలసిపోయి చెట్ల కింద సేదతీరుదామని దగ్గరలోని తాటి పీచు తెచ్చుకున్నాడు. చెట్టు కింద కూర్చున్న సమయంలో తాటిపీచులో ఉన్న రక్తపింజరి పాము కాటు వేసింది. పొదలకూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.

ఇందుకూరుపేట(M) డేవిస్పేట యాగర్ల బ్రిడ్జి వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. మైపాడు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తరుచూ ఈ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వారు వాపోయారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.

త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో పిల్లలు చెరువులు, కాలువలు, సముద్ర తీరాలకు ఈతకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రమాదాల జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.
Sorry, no posts matched your criteria.