India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతోందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, సమస్యలు ఉంటే 1967, 85208 79979 నంబర్లను సంప్రదించాలని కోరారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ‘డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్’లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మార్చి 31-ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను spsnellore.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల (ఏప్రిల్) 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్కు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆర్ఐవో వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్కు ఒక పరీక్షా పత్రానికి రూ.260, రీ వెరిఫికేషన్కు రూ.1300 రుసుము చెల్లించాలన్నారు. అభ్యర్థులు ఈనెల 27 తేదీ లోపు అప్లై చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
Sorry, no posts matched your criteria.