Prakasam

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

ప్రకాశం: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 17, 2026

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

ప్రకాశం జిల్లాలో జనగణన-2027లో భాగంగా ‘స్వీయ గణన'(Self-Enumeration) ప్రారంభమైందని కలెక్టర్ పి. రాజాబాబు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు se.census.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లాస్ట్‌లో వచ్చే యూనిక్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుని.. మేలో ప్రజల వద్దకు వచ్చే అధికారులకు వాటిని చూపాలని కోరారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

News April 17, 2026

ఒంగోలులో భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

image

ఒంగోలు నియోజకవర్గంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. రాజాబాబు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సమస్యల పురోగతిని పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల మంజూరును వేగవంతం చేసి, గృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.