India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

చీరాలలో గత నెల 27న రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు స్టేషన్ వద్ద మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితులు ఓ మహిళ విషయంలో జరిగిన ఘర్షణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.
Sorry, no posts matched your criteria.