India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంతబొమ్మాళి మండలం శివరాంపురం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెట్టు రామారావు విజయం సాధించారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో ఆయన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామారావు, గతంలో డీఎస్సీ ద్వారా టీచర్గా ఎంపికై సేవలు అందిస్తున్నారు. పట్టుదలతో చదివి ఇప్పుడు ఎస్ఐగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి గాను 2026-27 వార్షిక బడ్జెట్కు మంగళవారం జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జడ్పీ ఛైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో రూ.1,743.35 కోట్ల వార్షిక బడ్జెట్ నివేదికను జడ్పీ సీఈఓ సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల అవసరాలకు బడ్జెట్ తోడ్పడుతుందని విజయ అన్నారు.

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి గాను 2026-27 వార్షిక బడ్జెట్కు మంగళవారం జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జడ్పీ ఛైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో రూ.1,743.35 కోట్ల వార్షిక బడ్జెట్ నివేదికను జడ్పీ సీఈఓ సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల అవసరాలకు బడ్జెట్ తోడ్పడుతుందని విజయ అన్నారు.

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగులు
బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో మూతబడిన బ్యాంకులు
సారవకోట: రబీలో పెరిగిన వరి విస్తీర్ణం
శాలిహుండం యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్పై సూచనలు
SKLM: సాదాసీదాగా జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం
జడ్పీ సమావేశంలో వైసీపీ అవినీతిపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
నరసన్నపేట ఎస్ఐగా గణేష్ బాధ్యతలు

విశాఖలో బుధవారం ఇండియా, నూజిలాండ్ మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మార్గంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు నేడు విధించారు. VVIP, VIP వాహనాలను స్టేడియంలోని (P1, P2)లో, మీడియావి గేట్-10 వద్ద పార్కింగ్ చేయాలన్నారు. సాధారణ బండ్లకు సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ, విజగ్ కన్వెన్షన్, లా కాలేజీ రోడ్లలో నిలపాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని పోలీసులు చెప్పారు.
Sorry, no posts matched your criteria.