WestGodavari

News April 1, 2026

మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

ఆచంటలో ‘పీ-4’ కార్యాలయ ప్రారంభం

image

ఆచంటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే అత్యంత హంగులతో కార్యాలయం నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీఓ దాసిరాజు, జడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు కలెక్టర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2026

ప.గో. జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 1, 2026

ప.గో: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. నేడు జిల్లావ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.