India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

జిల్లాలో జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణ సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.