India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాల కోసం రూ.8.50 లక్షల నిధులు సేకరించడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించిన మోడల్ చెక్కును రెడ్క్రాస్ ఛైర్మన్ భద్రిరాజు కలెక్టర్ సమక్షంలో అందజేశారు. మానవతా దృక్పథంతో విద్యాశాఖ చేసిన ఈ కృషిని కలెక్టర్ కొనియాడారు.

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పొలిట్బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నవవరుడిపై కత్తితో పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, సాయి శ్రీదుర్గలు ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ఈనెల 12న నరసాపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో ఈనెల14న వధువు ఇంటికి దంపతులు వెళ్లారు. శ్రీను అనే వ్యక్తి వరుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు<<19653702>> సత్తా చాటారు<<>>. ఫస్ట్ ఇయర్లో 16,701 మందికి 12,775 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 15,557 మంది పరీక్షలు రాయగా 12,414 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో ప.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు<<19653702>> సత్తా చాటారు<<>>. ఫస్ట్ ఇయర్లో 16,701 మందికి 12,775 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 15,557 మంది పరీక్షలు రాయగా 12,414 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో ప.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు<<19653702>> సత్తా చాటారు<<>>. ఫస్ట్ ఇయర్లో 16,701 మందికి 12,775 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 15,557 మంది పరీక్షలు రాయగా 12,414 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో ప.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.
Sorry, no posts matched your criteria.