Y.S.R. Cuddapah

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

News March 23, 2026

కడప: ఖరీఫ్‌లో తగ్గి.. రబీలో పెరిగిన పంటల సాగు.!

image

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

News March 22, 2026

కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

image

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.

News March 22, 2026

జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

image

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

News March 22, 2026

ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

image

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.

News March 22, 2026

కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

image

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.

News March 22, 2026

కడపలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ పూజలు

image

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి శనివారం కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శనివారం శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు.