India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఎస్ఏ-2 (వార్షిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టాస్ (TOSS) పరీక్షల నేపథ్యంలో గత షెడ్యూల్ను విద్యాశాఖ రెండు రోజులు ముందుకు మార్చింది. ఏప్రిల్ 18 వరకు ఇవి కొనసాగుతాయి. నేడు 6-9 తరగతుల వారికి ప్రథమ భాషా పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు మారిన సమయాలను గమనించి హాజరు కావాలని డీఈఓ సూచించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 100% ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 100% ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు.

అదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం బయాలజీ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీ నిర్వహిస్తున్నారు. సైన్స్ పరీక్షకు 1097 మంది విద్యార్థులకు గాను 1885 మంది విద్యార్థులు హాజరై 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా అభివృద్ధిపై DCC అధ్యక్షుడు డా.నరేశ్ జాధవ్ CM రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో విద్యా, సాగు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుప్టి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ, కొత్త నీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలన్నారు.

జిల్లా అభివృద్ధిపై DCC అధ్యక్షుడు డా.నరేశ్ జాధవ్ CM రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో విద్యా, సాగు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుప్టి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ, కొత్త నీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలన్నారు.

జిల్లా అభివృద్ధిపై DCC అధ్యక్షుడు డా.నరేశ్ జాధవ్ CM రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో విద్యా, సాగు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుప్టి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ, కొత్త నీటి ప్రాజెక్టులు మంజూరు చేయాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 10న ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఎంపికైన వారికి రూ.16 – 20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28సం.రాలలోపు గల యువకులు అర్హులన్నారు. SSC, BA, BSC, B.COM పాసై ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 10న ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఎంపికైన వారికి రూ.16 – 20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28సం.రాలలోపు గల యువకులు అర్హులన్నారు. SSC, BA, BSC, B.COM పాసై ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 10న ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఎంపికైన వారికి రూ.16 – 20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28సం.రాలలోపు గల యువకులు అర్హులన్నారు. SSC, BA, BSC, B.COM పాసై ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.