Hyderabad

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: వైభవంగా గురు తేగ్‌ బహదూర్‌ ప్రకాశ్ పురబ్‌

image

తొమ్మిదో సిక్కు గురువు శ్రీగురు తేగ్‌ బహదూర్‌ సాహెబ్‌ జీ 405వ ప్రకాశ్ పురబ్‌ జయంతి వేడుకలు ఆదివారం సీతాఫల్‌మండి గురుద్వారా శ్రీ గురుసింగ్‌ సభ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. చిల్కలగూడలో నిర్వహించిన ‘విశాల్‌ దివాన్‌’లో వందలాది మంది భక్తులు పాల్గొని గురు గ్రంథ్‌ సాహెబ్‌ జీకి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ రాగీ జాతాల కీర్తనలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

News April 19, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.

News April 19, 2026

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

image

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

News April 19, 2026

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

image

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

News April 19, 2026

ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.